ఏపీలో 38 వేలు దాటిన కరోనా కేసులు, 492 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 16, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38044 కు చేరింది. గత 24 గంటల్లో((9AM-9AM) కొత్తగా 2593 కరోనా కేసులు,...
ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకే, 2200 చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 16, గురువారం నాడు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను మరో 6 జిల్లాలలో ప్రారంభించారు. ముందుగా గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్...
కరోనాతో ఒక్కరోజే 69 మంది మృతి, 4549 కరోనా కేసులు నమోదు
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 16, గురువారం నాడు కొత్తగా 4549 కరోనా పాజిటివ్ కేసులు, 69 కరోనా మరణాలు నమోదయ్యాయి....
పోలీసు సిబ్బందిని ప్రశంసించిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తున్న ఒక వ్యక్తిని కాపాడిన పోలీసు సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రశంసించారు. వర్షంలో...
తెలంగాణలో 74 కి చేరిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య, కొత్తగా వేములవాడ డివిజన్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్పల్లి,...
తెలంగాణలో 39 వేలు దాటిన కరోనా కేసులు, 386 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో జూలై 15, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,342 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం...
140 మంది టీటీడీ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 140 మందికి పాజిటివ్ తేలినట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జూలై 16, గురువారం నాడు...
తిరుమల ట్రిప్ విశేషాలను అభిమానులతో పంచుకున్న యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది (నాన్ టీచింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కాగా ఈ నియామకాలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టనున్నారు. జూలై 15వ తేదీ నుంచి...
ఏపీలో భారీగా కరోనా కేసులు: ఒక్కరోజే 2593 కేసులు, 40 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 2584 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
సిద్దిపేటలో 100 పడకలతో ‘కోవిడ్ ఐసొలేషన్ బ్లాక్’ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు 100 పడకలతో సిద్ధం చేసిన ప్రత్యేక కోవిడ్ ఐసొలేషన్ బ్లాక్ ను జూలై 15, బుధవారం నాడు రాష్ట్ర ఆర్ధిక...
కోటి మొక్కలతో “వన మహోత్సవం”, జూలై 22 న ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 22 వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి "వన మహోత్సవం" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో కోటి...
హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన సౌరవ్ గంగూలీ, సోదరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
బీసీసీఐ ప్రెసిడెంట్, భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది. గంగూలీ సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (కాబ్) జాయింట్ సెక్రటరీ స్నేహశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్గా తేలడంతో...
వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, నేటి నుంచి మరో 6 జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ విస్తరణ సేవల్లో భాగంగా...
అమెరికాలో ఒబామా, బిల్గేట్స్, జెఫ్ బెజోస్ సహా పలువురి ట్విట్టర్ ఖాతాలు హ్యాక్
అమెరికాలో ప్రముఖ వ్యక్తులు, ధనవంతులని లక్ష్యంగా చేసుకుని వారి ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్లు దాడి చేశారు. బ్లూ టిక్ కలిగిన ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు పెట్టారు....
ఏపీలో 12 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అధిక సంఖ్యలో పరీక్షలు...
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ లు బదిలీ, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ మూర్తజా...
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. జూలై 15, బుధవారం నాడు ఈ బదిలీలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ...
దేశంలో అత్యధికంగా ఒక్కరోజే 32,695 కరోనా కేసులు, 606 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 32,695 కరోనా కేసులు, 606...
తెలంగాణలో కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 15, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 39,342 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
బీహార్ లో జూలై 16 నుంచి 31 వరకు సంపూర్ణ లాక్డౌన్
దేశంలో పలు రాష్ట్రాలలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు మరోసారి లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది....





















































