కరోనా: దేశంలో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

0
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ను హైదరాబాద్‌ లో ప్రారంభించారు. హైదరాబాద్...

కరోనాపై పోరుకు తమిళ స్టార్ హీరో విజయ్ భారీ విరాళం

0
ప్రముఖ సినీనటుడు, తమిళ స్టార్ విజయ్ కరోనాపై పోరుకు రూ.1.30 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా వివిధ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్‌లకు అందిస్తున్నట్టు ప్రకటించారు....

అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి

0
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఏప్రిల్ 22, బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్టూడియో నుంచి విధులు ముగించుకుని తన సతీమణితో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న...

ఏపీలో కొత్తగా 80 మందికి కరోనా నిర్ధారణ, 893 కి చేరిన పాజిటివ్ కేసుల...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 80 మందికి...

రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోండి – చంద్రబాబు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 813కు పెరిగింది. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు టీడీపీ పార్టీ...

కరోనా పరీక్షలపై రాష్ట్రాలకు ఐసీఎంఆర్ కీలక సూచనలు

0
కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్‌ టెస్టులను రెండు రోజులపాటు నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన...

లాక్‌డౌన్, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం – సీఎం కేసీఆర్

0
కరోనా వైరస్ నియంత్రణ, లాక్‌డౌన్ అమలు అంశాలపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 22, బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ...

దేశంలో 21,000 దాటిన కరోనా కేసులు, 681 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. ఏప్రిల్ 23, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...

ఏప్రిల్ 27 న సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్

0
దేశంలో ఏప్రిల్ 22, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పూర్తీ స్థాయిలో అమలు...

వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు, రూ.5 లక్షల వరకు జరిమానా

0
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నియంత్రణ చర్యలు, ఆర్ధిక...

“పచ్చిమిరపకాయ పచ్చడి” తయారు చేసుకోవడం ఎలా?

0
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...

కరోనా నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక...

సినిమాల్లో పాత్రల రూపకల్పన కోసం పాటించాల్సిన 33 రూల్స్ ఏంటి?

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై...

కరోనా సమయంలో కూడా స్వార్థపర రాజకీయాలేనా – పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా నివారణ కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికారపార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు....

ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 813

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 56 మందికి...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన

0
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల...

కరోనాపై కేంద్ర ప్రభుత్వం ఫోన్‌ సర్వే, 1921 నంబర్‌ నుంచి కాల్స్

0
కోవిడ్-19 (కరోనా వైరస్) పై చేస్తున్న పోరాటంలో భాగంగా వైరస్ యొక్క వ్యాప్తిని గుర్తించడానికి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోడానికి కేంద్ర ప్రభుత్వం టెలిఫోనిక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పౌరులకు ఫోన్‌ కాల్స్...

విజయసాయిరెడ్డి, కన్నాలక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం

0
వైసీపీ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ముందుగా దక్షిణ కొరియా నుంచి ఏపీ...

రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్‌ రూ.43,574 కోట్ల భారీ పెట్టుబడి

0
దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడులు పెట్టింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఈ మేరకు 5.7 బిలయన్‌...