తాపీమేస్త్రి నాగ బ్రహ్మాజీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై టీడీపీ, జనసేన పార్టీలు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో...
ఐసిస్ ఛీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ అక్టోబర్ 27, ఆదివారం నాడు హతమయ్యాడు. అమెరికా సైన్యం రహస్యంగా జరిపిన దాడిలో వారినుంచి తప్పించుకుంటూ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అబు బకర్ బాగ్దాదీ...
టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా
టీడీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 27ఆదివారం నాడు టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటున్నట్లు కూడ...
స్విస్ ఇండోర్ ఛాంపియన్షిప్ గెలిచిన రోజర్ ఫెదరర్
టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ మరో సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఆదివారం తన హోమ్ టౌన్ అయిన బాసెల్ వేదికగా జరిగిన స్విస్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో...
నేడే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మనోహర్ లాల్ ఖట్టర్
అక్టోబర్ 27, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం నాడు బీజేపీ...
హుజూర్నగర్ సభలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో అక్టోబర్ 26, శనివారం నాడు సాయంత్రం టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ...
అర్ధాంతరంగా ముగిసిన ఆర్టీసీ చర్చలు
ఆర్టీసీ యాజమాన్యంతో, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు ముగిసాయి. భేటీ అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఈ చర్చలను నిర్బంధ చర్చలుగా వర్ణించారు,...
బాలికపై లైంగిక దాడి ఘటనపై సీఎం జగన్ సీరియస్
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా...
ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వర్ల రామయ్య
టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఎట్టకేలకు అక్టోబర్ 26, శనివారం నాడు ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు....
బోటు ప్రమాద బాధితులకు పరిహారం విడుదల
తూర్పు గోదావరి జిల్లాలో కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 12...
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కూనంనేని దీక్ష
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 22 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆమరణ నిరాహార దీక్ష...
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం, దుష్యంత్ చౌతాలా మద్ధతు
హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించని సంగతి తెలిసిందే. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8...
నేడు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు?
ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 26, శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్...
సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...
సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ
టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ...
ఇసుక కొరతతో లక్షలాదిమంది రోడ్డున పడ్డారు – పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఇసుక లారీ యజమానులు అక్టోబర్ 25, శుక్రవారం నాడు కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో...
నాగార్జున సాగర్ లో 18 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జున సాగర్ డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన డ్యామ్ కు వరద నీరు ఎక్కువుగా పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు 18 క్రస్ట్...
మీ నిర్ణయాలకు లక్షలాది కార్మిక కుటుంబాలు బలి కావాలా?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్యపై ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఘాటుగా స్పందించారు. ' వైసీపీ ప్రభుత్వం...
తెలంగాణలో గ్రూప్–2 ఫలితాలు విడుదల
గత రెండు సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న గ్రూప్–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. తెలంగాణలో గ్రూప్–2 తుది ఫలితాలను అక్టోబర్ 24,శుక్రవారం నాడు టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. గతంలో గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా...
ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ నియామకం
ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ వీలీన ప్రక్రియ దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియను...























































