‘వన్ ప్లస్’ మొబైల్ కంపెనీ చరిత్ర

0
2013 లో మొదలుపెట్టి, 2015 నాటికీ అప్పటివరకు టాప్ లో ఉన్న ఆపిల్, శాంసంగ్ మొబైల్ కంపెనీలకు దీటుగా ఎదిగిన మరో మొబైల్ కంపెనీ 'వన్ ప్లస్'. మార్కెట్ లోకి వచ్చిన నాటి...

ఏపీలో ఇసుక వారోత్సవాల నిర్వహణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, నిరసనలతో వారి గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు అధికారులు...

నేడు సమావేశం కానున్న ఏపీ మంత్రివర్గం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నెలలో ఇప్పటికే 16వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు...

హుజూర్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు

0
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్‌నగర్‌ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించిన...

బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం

0
బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) నిషేధం విధించింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదని ప్రకటించారు. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం చేసిన మూడు వేర్వేరు ఆరోపణలను షకీబుల్‌...

ఆర్టీసీ సమ్మెపై విచారణ నవంబర్ 1కి వాయిదా

0
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 29, మంగళవారం నాడు కూడ వాడీవేడిగా వాదనలు జరిగాయి. కార్మికుల సమ్మె, ఆర్టీసీ బకాయిల అంశం, ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు, రియంబర్స్‌మెంట్ బకాయిలు తదితర...

‘సకల జనుల సమరభేరి సభ’ కు హైకోర్టు అనుమతి

0
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 25 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు అక్టోబర్ 30, బుధవారం నాడు సరూర్ నగర్ మైదానంలో...

వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15 వ తేదీ నుంచి...

50:50 పదవీకాల అంశం చర్చకే రాలేదు- దేవేంద్ర ఫడ్నవీస్

0
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతున్న...

గుంటూరు జిల్లా చేరుకున్న జాతీయ మానవ హక్కుల కమీషన్ బృందం

0
జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యుల బృందం అక్టోబర్ 29, బుధవారం నాడు గుంటూరు జిల్లా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ వైసీపీ నాయకులు మానవ హక్కులకు భంగం కల్పిస్తున్నారని...

ఆర్టీసీ సమ్మె విచారణపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం

0
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 28, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు...

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బాబ్డే నియామకం

0
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బాబ్డే నియమించబడ్డారు. జస్టిస్‌ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్ 29, మంగళవారం నాడు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు...

నీరా మార్గదర్శకాలు విడుదల, త్వరలో నీరా స్టాల్స్ ఏర్పాటు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, టి.హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 28 సోమవారం నాడు విడుదల చేసారు. నీరా పాలసీ జీవో...

బోరుబావిలో పడిన సుజిత్ కథ విషాదాంతం

0
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైంది. సుజిత్ మృతి చెందినట్లుగా సోమవారం రాత్రి సమయంలో అధికారులు గుర్తించారు. బోరుబావి నుంచి దుర్గంధం రావడంతో, వైద్యులతో దృవీకరించుకుని సుజిత్ మృతి చెందాడని...

రాహుల్ ద్రావిడ్ తో సమావేశం కానున్న సౌరవ్ గంగూలీ

0
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)పై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో...

ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

0
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 25, సోమవారం నాడు...

ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య

0
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో మనోవేదనకు గురై పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసారు....

కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ

0
టీడీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. రాజీనామాకు కారణాలు వివరిస్తూ వంశీ రెండు సార్లు లేఖ రాయడం,...

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

0
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చేనేత కార్మికుల కోసం డిసెంబర్‌ 21వ తేదీన ‘వైఎస్సార్‌ చేనేత నేస్తం’ పథకం ప్రారంభించి, అర్హులైన ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.24 వేలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్...

బిగ్ బాస్-3: శివజ్యోతి ఎలిమినేట్, ఫైనల్ కి చేరిన ఐదుగురు

0
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ విజయవంతంగా 99 రోజులు పూర్తి చేసుకుని, ఫైనల్ దశకు చేరుకుంది. అక్టోబర్ 27, ఆదివారం నాడు జరిగిన...