సెమీస్ లో ఓడిన ఆసీస్, 1992 తర్వాత ఫైనల్ కి చేరుకున్న ఇంగ్లాండ్
క్రికెట్ ప్రపంచకప్ 2019 లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ లో అతిధ్య ఇంగ్లాండ్ తో, ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్...
ఏసీబీ కి పట్టుబడిన తెలంగాణ మహిళ తహసీల్దార్
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను అరెస్ట్ చేసారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఒక రైతు నుండి లంచము తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నేరుగా...
మునిసిపల్ ఎన్నికల పై కెటిఆర్ కసరత్తు
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని, ఈసీ అప్పటి కల్లా సన్నద్ధం అవుతుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో...
సొంత ఊరుకు 10 కోట్లు విడుదల చేసిన సీఎం కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి త్వరలో సొంత ఊరు చింతమడక లో పర్యటించనున్నారు. అందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని,...
రాజీనామా చేసిన కర్ణాటక ఎమ్మెల్యేలను స్పీకర్ ముందు హాజరవ్వమన్న సుప్రీం కోర్టు
అసమ్మతి నేతలను స్పీకర్ ముందు విచారణ కి హాజరవ్వాలన్న సుప్రీం కోర్టు
రాజీనామా చేసే అవసరం లేదన్న కుమారస్వామి
ముంబయి నుంచి బెంగుళూరు చేరుకున్న డీకే శివకుమార్
కర్నాటక లో...
ఎట్టకేలకు పదవి సాధించిన రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు రెండు కీలక పదవులకు నియామక ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(...
విజయ్ దేవరకొండ ‘ డియర్ కామ్రేడ్ ‘ ట్రైలర్ రివ్యూ
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, భరత్ కమ్మ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్ర ట్రైలర్ ని మూవీ యూనిట్ గురువారం...
అసెంబ్లీ లో చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి, ఈ నెల 30 వరకు జరుగుతాయి. సభ మొదలైన కొద్దీ సేపటికే అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది, ఆంధ్రప్రదేశ్...
సెమీస్ లో బోల్తా కొట్టిన భారత్, తీవ్ర నిరాశలో అభిమానులు
ప్రపంచకప్ లో ముగిసిన భారత్ పోరాటం
అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి
రవీంద్రజడేజా అద్భుత పోరాటం
వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన న్యూజిలాండ్
క్రికెట్...
రాములు నాయక్, యాదవ రెడ్డి పై వేటు సబబే అన్న హైకోర్టు
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాములు నాయక్ మరియు యాదవ రెడ్డి లపై అనర్హత వేటు వేయ్యాలని తెరాస పార్టీ కోరగా,...
రైతుల ఆత్మహత్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా రైతుల ఆత్మహత్యల పై కీలక నిర్ణయం...
14 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ రోజు బీఏసీ సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీ లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...
ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. సోమవారం ఇన్స్టాగ్రామ్లో రంగస్థలం సినిమాలోని లుక్ తో ఉన్న ఒక ఫోటో ని పోస్ట్ చేసారు. సినిమా నటుల...
కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ నాయకున్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో కొత్తూర్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస్ రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న...
టిడిపి పై దాడులు ఆపి,అభివృద్ధి పై దృష్టి పెట్టండి
టిడిపి అధ్యక్షుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి, వైసీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చింతా...
కుమారస్వామి రాజీనామా చేయాల్సిందే అంటున్న కర్ణాటక బిజెపి నేతలు
సుప్రీం కోర్టు ని ఆశ్రయించిన అసమ్మతి నేతలు
శివకుమార్ ని అడ్డుకున్న ముంబయి పోలీసులు
కుమారస్వామి రాజీనామా చేయాలి అంటున్న యడ్యూరప్ప
కర్ణాటక సిఎం కుమారస్వామి రాజీనామాను డిమాండ్...
వర్షం వలన ఆగిన ఆట, దెబ్బ ఎవరికీ?
వర్షం వలన ఆగిన భారత్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్
నేడు ఆట కొనసాగింపు
పూర్తిగా రద్దు అయితే, భారత్ నేరుగా ఫైనల్ కి
క్రికెట్ ప్రపంచకప్ 2019 లో నిన్న...
విజయవాడ లో గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్ తో, గేట్ వే హోటల్ లో దాదాపు...
కాపు రిజర్వేషన్లు కోరుతూ సీఎం జగన్ కి ముద్రగడ లేఖ
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ...
యుద్ధప్రాతిపదికన సచివాలయాన్ని ఖాళీ చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చేయాలనీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖ కార్యాలయాల తరలింపు ఈ సోమవారం నుండి ప్రారంభమైంది. గత శని, ఆది వారాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయ...






















































