ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ లో చూసుకోవచ్చని...

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

0
దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్...

72వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీల దీక్షాంత్ పరేడ్, హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి...

0
హైద‌రాబాద్‌ లోని స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో శుక్రవారం నాడు 72వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీల దీక్షాంత్ పరేడ్ జరిగింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్...

దేశంలో 4 లక్షలకు పైగా కరోనా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.36 శాతం

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 44,643 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 6, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...

ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు అద్భుతప్రదర్శనపై ప్రశంసలు, హర్యానా సీఎం 50 లక్షల...

0
టోక్యో ఒలింపిక్స్ లో సంచనాలు నమోదు చేసిన భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించకుండానే వెనుదిరిగింది. శుక్రవారం ఉదయం కాంస్య పతకం కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రిటన్‌ తో జరిగిన మ్యాచ్‌లో...

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2209 కరోనా పాజిటివ్ కేసులు, 22 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,209 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 6, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,350...

నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...

విజయవాడలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం

0
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడ చేరుకున్న...

టోక్యో ఒలింపిక్స్‌ : సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ రెజ్లర్ భజరంగ్ పూనియా

0
టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్ భజరంగ్ పూనియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఒలింపిక్ పతకం సాధించేందుకు...

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం, రజతం కైవసం చేసుకున్న రెజ్లర్...

0
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ రవికుమార్‌ దహియా రజత పతకం సాధించాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో గురువారం సాయంత్రం...

తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు, 638 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 582 కేసులు నమోదవడంతో ఆగస్టు 5, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,811 కి...

టోక్యో ఒలింపిక్స్ లో హాకీ, బాక్సింగ్ లో కాంస్య పతకాలు సాధించడం పట్ల సీఎం...

0
టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత...

ఏపీలో గత 24 గంటల్లో 82297 కరోనా పరీక్షలు, 2145 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,76,141 కు...

ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానానికి చేరింది: మంత్రి నిరంజన్ రెడ్డి

0
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

వాసాలమర్రికి రూ.7.60 కోట్ల ద‌ళిత బంధు నిధులు విడుద‌ల‌

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని దత్తత గ్రామం వాసాల‌మ‌ర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు...

ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల రేపే…

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఆగస్టు 6, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు పరీక్షల నిర్వహణ...

నాని “గ్యాంగ్ లీడర్” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

కేరళలో ఒకేరోజులో 22040 కరోనా కేసులు, 117 మరణాలు నమోదు

0
కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 20 వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,040 పాజిటివ్ కేసుల...

కృష్ణా, గోదావ‌రి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్స్ ఉమ్మ‌డి స‌మావేశం ఆగస్టు 9న నిర్వహణ

0
ఆగస్టు 9వ తేదీన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. హైద‌రాబాద్‌ లోని జ‌ల‌సౌధ‌లో జరగనున్న ఈ సమావేశంపై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్...

రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి, వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొక్కలు నాటి...