Home Search
చంద్రబాబు - search results
If you're not happy with the results, please do another search
కాపు రిజర్వేషన్స్ పై మోడీకి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్స్ పై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం...
ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...
ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
జూలై 11న మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,14 రోజులపాటు కొనసాగి మంగళవారం, జూలై 30న ముగిశాయి. ఈ సమావేశాలు ముగియడంతో ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 14 రోజుల పాటు...
కాపు రిజర్వేషన్స్ పై సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ
కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణ పేదలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ తిరిగి పూర్తిగా వారికే కేటాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వహయాంలో చంద్రబాబు నాయుడు,...
ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేసారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు....
బీజేపీలోకి మళ్ళీ టీడీపీ నేతల వలసలు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ పరాజయం పొందడం, మరో వైపు కేంద్రంలో బీజేపీ పార్టీ ఘనవిజయం సాధించి రెండో సారి అధికారం చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. పార్టీ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కి డిప్లొమాటిక్ పాస్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ను జారీ చేసింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తికీ లేదా ప్రభుత్వ ప్రతినిధిగా...
పోలవరం అవినీతి 15 రోజుల్లో బయటకు తీస్తా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పై చర్చ జరపాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. గత మూడు రోజులు నుండి ప్రాజెక్ట్ అంశాలపై చర్చిస్తూనే ఉన్నామని, టిడిపి సభ్యుల...
అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్ బ్యాంక్
ప్రపంచ బ్యాంకు ఏపీ కొత్త ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది,గతంలో అమరావతి నిర్మాణం కొరకు నిధులు ఇవ్వాలంటూ అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రపంచ...
కాపులను మోసం చేసింది చంద్రబాబే అంటున్న జగన్
ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో కాపు రిజర్వేషన్స్ పై, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీ నేతలు కాపు రిజర్వేషన్స్...