Home Search
చంద్రబాబు - search results
If you're not happy with the results, please do another search
ఎక్కడికక్కడే టీడీపీ నాయకులు అరెస్ట్
టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నిరసన ర్యాలీ ఆపడానికి గుంటూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చలో ఆత్మకూరు...
పల్నాడు బాధితులను తరలిస్తామంటున్న పోలీసులు
గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత పునరావాస శిబిరంలో ఉన్న వ్యక్తులను వారి సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు ముందుకు వచ్చారు. టీడీపీ పార్టీ రేపు చలో ఆత్మకూరు...
అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నాడని, తుగ్లక్...
ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్...
పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి విమర్శలు
వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా...
బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్రనాయక్
తెలంగాణ ప్రాంత సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ జాతీయ...
ఇసుక కొరతపై టీడీపీ నిరసన కార్యక్రమాలు
రాష్ట్రంలో ఇసుక కొరతపై ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేపట్టే నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. వైసీపీ...
బొత్స వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ అల్లుడు భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినదంటూ పలువురు పేర్లతో ఉన్న భూమి వివరాలను ప్రకటించారు. రాజధాని...
జగన్ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పటి జగన్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో...
కాపు రిజర్వేషన్స్ పై మోడీకి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్స్ పై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం...