Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో కొత్త మంత్రులు వీళ్ళే…25 మందితో నూతన కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఏప్రిల్ 11, సోమవారం) కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి – మంత్రి కేటీఆర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ సోదరభావంతో మెలుగుతుంటారని ఆయన అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
మంత్రుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ.. పరిష్కారం దిశగా అడుగులు?
ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం అయింది. పీఆర్సీ సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా...
ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ.. చర్చలకు రాకపోతే ఎలా? ఏపీ మంత్రులు
ఎలాంటి సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ రోజు కూడా...
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు గ్రామ, వార్డు...
నేడు మంత్రుల కమిటీ భేటీ.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై మొదలైన రగడ.. చివరకు సమ్మెకు దారి తీస్తోంది. ప్రభుత్వానికి.. ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు...
పీఆర్సీ సమస్యపై ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు జరిపేందుకు కమిటీ...
ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు...
సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు (డిసెంబర్ 21) నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి...
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం: క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, జగనన్న...