Home Search
శాంతి కుమారి - search results
If you're not happy with the results, please do another search
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7 వేల కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణలో యాసంగి (రబీ) కోతలు ప్రారంభమైనందున, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. దీనికోసం మొత్తం 7 వేల వరి ధాన్యం కొనుగోలు...
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ, అన్ని ఏర్పాట్లు సిద్ధం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి-2023 పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. పదో పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎంతటివారైనా సరే వదిలిపెట్టం, కఠిన చర్యలు తీసుకుంటాం – మంత్రి కేటీఆర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. శనివారం...
సీఎం కేసీఆర్ను కలిసిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, కీలక చర్చలు
తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించి...
రేపటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్...
ఖమ్మంలో రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సహా పలువురు జాతీయ నేతలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'కంటి వెలుగు' కార్యక్రమం రెండో విడుతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్) ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్,...