Home Search
తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో గత ఆగస్టు నుంచే గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పార్థసారథి పదవీ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయం లో సాంప్రదాయ...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథి నియామకం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల కమిషనర్...
ఖైరతాబాద్ లో ధన్వంతరి నారాయణ మహాగణపతి గా దర్శనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి...
అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి, నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్ నుంచి గన్పార్క్ వద్దకు చేరుకొని, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు....
తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై...
తెలంగాణలో కరోనా మరణాలు చూపెట్టడం లేదు – ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మే 4, సోమవారం నాడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ...
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ గవర్నర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల...