Home Search
%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80 %E0%B0%A8%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేటితో ముగింపు, జేపీ నడ్డా ముఖ్య అతిథిగా కరీంనగర్ లో భారీ బహిరంగ...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో చేపడుతున్న ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో (డిసెంబర్ 15, గురువారం) ముగియనుంది. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ నవంబర్...
డిసెంబర్ 15న తెలంగాణకు జేపీ నడ్డా, బండి సంజయ్ ఐదోవిడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో ఐదో విడత పాదయాత్ర 15వ రోజుకు చేరుకోగా, డిసెంబర్...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఒక ప్రకటన...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నడ్డా నాయకత్వాన్ని కొనియాడారు. నడ్డా తన నాయకత్వ...
అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ సభ రద్దు?
అక్టోబరు 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా జరగాల్సిన బీజేపీ భారీ బహిరంగ సభ రద్దయినట్టు తెలుస్తుంది. మునుగోడులో బీజేపీ సభ రద్దుకు సంబంధించి అధికారిక కారణాలేవీ...
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, త్వరలో టీఆర్ఎస్ లో చేరిక
మునుగోడు ఉపఎన్నిక ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. పద్మశాలి సంఘ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాపోలు ఆనంద భాస్కర్ తన రాజీనామా లేఖను...
అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ, పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకి వేడెక్కుతుంది. ప్రచారానికి కేవలం మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని, ప్రణాళికలను...
తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ ఇంచార్జ్ లు నియామకం, జాబితా ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ తన కసరత్తును మరింత ముమ్మరం చేసింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన బీజేపీ, త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికతో పాటుగా...
తెలంగాణ అంధకారంలో ఉంది, వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర – బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ అంధకారంలో ఉందని, వెలుగులు నింపేందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరుతో పాదయాత్ర తలపెట్టారని తెలిపారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేరకు...
హనుమకొండలో నేడే బీజేపీ భారీ బహిరంగ సభ, పాల్గొననున్న జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు (ఆగస్టు...