Home Search
%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80 %E0%B0%A8%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
నేడు టాలీవుడ్ హీరో నితిన్ మరియు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్లను కలవనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా శనివారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో...
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు...
బండి సంజయ్ అరెస్ట్ను ఖండించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సాయంత్రం నిరసన దీక్షలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామ జిల్లాలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...
ఆగస్టు 27న తెలంగాణకు జేపీ నడ్డా, బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో యాత్ర 19వ రోజుకు చేరుకోగా, మూడో విడత ప్రజా సంగ్రామ...
హైదరాబాద్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో ఈ నెల 2, 3 తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర...
రాష్ట్రపతి ఎన్నిక: ఏకాభిప్రాయంకై ఇతర పార్టీలతో చర్చించేందుకు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లకు బీజేపీ బాధ్యతలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో జూలై 24లోపే...
రాజమహేంద్రవరంలో “గోదావరి గర్జన” సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏపీ...
ఏపీలో ప్రతి కార్యకర్తా తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలి – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 45 వేలకు పైగా...
ఏపీలో రెండురోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన… వివరాలివే…
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 6, 7వ తేదీల్లో రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 6న విజయవాడలో పలు కార్యక్రమాల్లో...
మహబూబ్నగర్లో జనం గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ రెండో విడత యాత్ర ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో...