Home Search
%E0%B0%A8%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0 %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్ణాటక అసెంబ్లీకి రేపు (బుధవారం, మే 10, 2023) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 224 స్థానాలు కలిగిన...
కర్ణాటకలో తుదిదశకు ఎన్నికల ప్రచారం.. బెంగళూరులో మెగా రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి...
శ్రీరామ నవమి వేళ మధ్యప్రదేశ్లో విషాదం.. మెట్లబావిలో పడి 11 మంది భక్తులు మృతి, ప్రధాని మోదీ సంతాపం
శ్రీరామ నవమి వేళ మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం పండుగ సందర్భంగా ఇండోర్లోని ఒక ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో భక్తులు ఎక్కువమంది రావడంతో...
ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్తో పాటు ఒకే వేదిక పంచుకోనున్న టాలీవుడ్ నటుడు రామ్చరణ్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ [ప్రముఖ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత క్రికెట్ లెజెండ్ సచిన్...
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ.. శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
కర్ణాటకలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర...
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీ ఘనస్వాగతం
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ముందు స్కోల్జ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో...
దేశ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
దేశ వ్యాప్తంగా శనివారం శైవక్షేత్రాలు శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...
ముగిసిన రాజ్యసభ తొలివిడత బడ్జెట్ సమావేశాలు.. సభను మార్చి 13కి వాయిదా వేసిన చైర్మన్ జగదీప్ ధన్కర్
తొలివిడత రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. అనంతరం సభ మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సోమవారం ప్రకటించారు. నిరంతర మరియు ఉద్దేశపూర్వక...
కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
తెలుగు చిత్ర దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ
భారతదేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా త్రివిధ దళాల...