Home Search
%E0%B0%AC%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%90 - search results
If you're not happy with the results, please do another search
భారత్, శ్రీలంక మధ్య నేడే రెండో టీ20, గాయంతో సంజూ శాంసన్ దూరం, జట్టులోకి జితేష్ శర్మ
భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రస్తుతం మూడు టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని...
శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
బంగ్లాతో మొదటి టెస్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా పుజారా, రోహిత్, షమీ, జడేజా...
భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగియగా, డిసెంబర్ 14-18, 22-26 తేదీల మధ్య రెండు టెస్టుల సిరీస్...
బంగ్లాతో మూడో వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్, కుల్దీప్ కు చోటు, రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ...
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే రేపు (డిసెంబర్ 10, శనివారం) ఉదయం 11.30 గంటల నుంచి జరగనుంది. బంగ్లాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో భారత్ జట్టు పరాజయం పాలవగా,...
శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
శ్రీలంక, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. భారత్ యొక్క 2022-23 అంతర్జాతీయ హోమ్ సీజన్ జనవరిలో శ్రీలంకతో మూడు...
భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేల సిరీస్: గాయంతో మహమ్మద్ షమీ దూరం, జట్టులోకి ఉమ్రాన్ మాలిక్
భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే...
బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్: రవీంద్ర జడేజా, యాష్ దయాల్ స్థానంలో కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్
డిసెంబర్ మొదటి వారంలో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, డిసెంబర్...
బీసీసీఐ కీలక నిర్ణయం, నలుగురు సభ్యుల సెలక్షన్ కమిటీకి ఉద్వాసన
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీకి మొత్తానికి ఒకేసారి ఉద్వాసన పలికింది. టీ20 ప్రపంచకప్-2022లో భారత్ జట్టు...
బీసీసీఐ సంచలన నిర్ణయం, ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషులు/మెన్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సరికొత్త పే ఈక్విటీ విధానాన్ని బీసీసీఐ...
టీ20 ప్రపంచ కప్-2022: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…
టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా జట్టును భారత...