Home Search
%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఇప్పటి వరకూ ఎన్ని దేశాలు తుపాన్లకు నామకరణం చేశాయి?
ప్రస్తుతం మిచౌంగ్ తుపాన్ చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలతో జనాలు అల్లాడుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు...
220 కోట్ల మందికి హీట్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం
మారిపోతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం మారిపోతుంది. దీంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలుతో పాటు భయంకరంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ టెంపరేచర్కు సంబంధించిన...
ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్-2023లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. అదీ ఇదీ అని కాకుండా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా సత్తా చాటుతున్నారు. మరింత ఉత్సాహంతో దూసుకెళ్తూ.....
చంద్రయాన్-3 కథ ఇక అంతేనా.. ఆశలు వదులు కోవాల్సిందేనా?
ప్రపంచ దేశాలకు సాధ్యం కానిది భారత్ సుసాధ్యం చేసి చూపించింది. అగ్రరాజ్యాలు కూడా చేయలేని అద్భుతాన్ని చేసి సత్తా చాటింది. టెక్నాలజీలో శర వేగంగా దూసుకెళ్తున్న దేశాలు కూడా ఆ ఘనతను సాధించలేకపోయాయి....
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి
2024 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన...
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర...
టీ20 వరల్డ్కప్: నేడు బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్, పొంచి ఉన్న వరుణుడి ముప్పు?
టీ20 ప్రపంచకప్లో సూపర్-12 గ్రూప్-2లో భాగంగా భారత్ నేడు నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియాకు ఈ...
హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్ నగరంలో రెండో రోజు కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో ఇది 56వ...
హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర: చార్మినార్ వద్ద జాతీయజెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ రోజులో భాగంగా రాహుల్...