Home Search
%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF %E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యను కీర్తిస్తూ.....
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నడ్డా, అమిత్ షా భేటీ, రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?
దేశ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు.. పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు....
జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ సమావేశాల్లోనే?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతుంది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్...
మే 30 నుండి జూన్ 7 వరకు గాబోన్, సెనెగల్, ఖతార్ దేశాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మే 30వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు 2022 వరకు గాబోన్, సెనెగల్ మరియు ఖతార్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు దేశాల పర్యటనకు...
నెల్లూరులో ఆకాశవాణి ఎఫ్ఎం స్టేషన్ 100 మీటర్ల టవర్ను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
నెల్లూరులోని ‘ఆకాశవాణి’ ఎఫ్ఎం స్టేషన్లో నూతనంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన టవర్ను గురువారం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తెలుగుగంగ కాలనీలోని ఆకాశవాణి కేంద్రం వద్ద...
రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు రేపు జిల్లాలోని వెంకటాచలంకు రానున్నారు. ఏప్రిల్ 27వ తేదీన...
సివిల్ సర్వీసెస్ డే : రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి – వెంకయ్యనాయుడు
సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే...
మచిలీపట్నంలో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం.. పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కృష్ణా జెడ్పీ...
రాజ్యసభలో 72 మంది ఎంపీల పదవీ విరమణ, ఎంపీల సేవలను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం
రాజ్యసభలో ఒకేసారిగా 72 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 72 మంది సభ్యులకు వీడ్కోలు పలుకుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సభలో...