Home Search
%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF %E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట ఘనంగా ఉగాది మిలన్, హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం "ఉగాది మిలన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి...
పార్లమెంట్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వీడ్కోలు కార్యక్రమం, హాజరైన ప్రధాని మోదీ, ఎంపీలు
పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సోమవారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకి వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతిగా పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వెంకయ్య నాయుడు ఆగస్టు 10న పదవీ...
ఏపీ, తెలంగాణలోని కల్చర్ అండ్ టూరిస్ట్ ప్రాజెక్టులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సంస్కృతి మరియు పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల స్థితిగతులను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం నాడు సమీక్షించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి...
నిరవధిక వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు.. నాలుగు రోజులు ముందే ముగిసిన సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంతో ముగిశాయి. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా నాలుగు రోజుల ముందే ముగియడం విశేషం. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన 16 రోజుల తర్వాత నేడు ఉభయ...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం.. భావితరాలకు ఆయనొక స్ఫూర్తి అన్న ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావితరాలకు స్ఫూర్తి అని, ఆయన వారసత్వం దేశానికి ఏళ్ల తరబడి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సోమవారం...
ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు ఎంపీల ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ ప్రారంభించిన వెంకయ్యనాయుడు
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందేశాన్ని మరియు జాతీయ జెండాకు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు...
ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వివిధ విద్యా సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం సమీక్షించారు. ఉన్నత విద్యామండలి సెక్రటరీ కె.సంజయ్ మూర్తి న్యూఢిల్లీలోని ఉప-రాష్ట్రపతి నివాస్లో సంస్థల స్థితిగతులపై...
స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు
స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "ది గ్రేట్ మంగళ్ పాండే ధైర్యం...
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ.. నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
భారత రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ...