Home Search
కె.లక్ష్మణ్ - search results
If you're not happy with the results, please do another search
జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే …
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో హైదరాబాద్ నగరంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో...
గ్రేటర్ లో బీజేపీకే జనసేన మద్దతు, పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రక్షణగా నిలిచే వ్యవస్థ ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, అందుకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని...
బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన: డీకే అరుణ, పురందేశ్వరికి చోటు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 26, శనివారం నాడు జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ఒక జాతీయ ప్రధాన...
సమ్మె నేపథ్యంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలిదానం
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల మనస్థాపం చెందిన ఖమ్మం...
అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి సమ్మెకు మద్దతు ఇవ్వమని అక్టోబర్ 11, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో...
రేపు అన్ని డిపోల ముందు మౌన దీక్ష నిర్వహిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఏడవ రోజు కూడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు వివిధ పార్టీల మద్దతు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన...
హుజుర్నగర్ ఉప ఎన్నికలు-సూర్యాపేట ఎస్పీని బదిలీ చేసిన ఈసీ
తెలంగాణ లో హుజుర్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4, శుక్రవారం నాడు సూర్యపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వెంకటేశ్వర్లును బదిలీ చేసింది....
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ,...
కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...