Home Search
కె.లక్ష్మణ్ - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కె.లక్ష్మణ్, పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
దేశంలోని పలు రాష్ట్రాల్లో జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 22 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు,...
తెలంగాణ బీజేపీ నేత కె.లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు, నేడే నామినేషన్
దేశంలోని 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు-2022 కోసం భారతీయ...
తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయింది. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను...
పార్టీ అధ్యక్షులను పట్టించుకోని బీజేపీ
తెలంగాణ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఉనికి చాటుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ల గురించి ప్రస్తుతానికి పక్కనబెడితే బీజేపీ...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
అక్టోబర్ 19న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇటీవలే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ...
బీజేపీ కీలక ప్రకటన, కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు, జాబితా ఇదే…
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 11 మంది సభ్యులతో కూడిన బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ...
తెలంగాణ బీజేపీలో కొత్తగా 3 కమిటీలు నియామకం, చేరికలపై సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చల...
తెలంగాణలో సుపరిపాలనకై బీజేపీ కృషి చేస్తుంది, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమావేశం అయ్యారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో...
జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో నేడు ప్రధాని మోదీ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూన్ 7, మంగళవారం) సాయంత్రం జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4...