Home Search
కోవిడ్-19 - search results
If you're not happy with the results, please do another search
దేశవ్యాప్తంగా ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ కలకలం.. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా కొత్త ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ కలకలం సృష్టిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక దీని బారిన పడిన వారిలో ప్రధానంగా జ్వరం,...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆమెకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో...
భారతీయ దిగ్గజ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూత
భారతీయ సంగీత లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో యావత్ సంగీతాభిమానులను అలరించిన భారతీయ దిగ్గజ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూశారు. కోలన్ కేన్సర్, కోవిడ్...
కరోనా బారిన పడిన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శనివారం ఆయనకు తేలికపాటి...
ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం.. భర్త విద్యాసాగర్ మృతి
ప్రముఖ దక్షిణాది నటి మీనా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
టీకాలు వేయించుకోమని ఎవరినీ బలవంతం చేయకూడదు – సుప్రీం కోర్ట్ కీలక ఆదేశం
వ్యాక్సిన్లను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. వ్యాక్సిన్ తీసుకోమని ఎవరినీ బలవంతం చేయకూడదు అని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 వ్యాక్సిన్...
నేటినుంచి తెలంగాణాలో వడ్లు కొనుగోళ్లు, క్వింటాల్కు రూ.1960 చొప్పున కొననున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు కొనుగోళ్లకు సంబంధించి...
కేంద్రం కీలక నిర్ణయం, మార్చి 31 నుంచి దేశంలో కరోనా నిబంధనలు ఎత్తివేత, మాస్కు కొనసాగింపు
దేశంలో కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయంచింది. కానీ,...
మార్చి 20న ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల : టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏప్రిల్ 1 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీ...