Home Search
జమున - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు (ఫిబ్రవరి 8, బుధవారం) ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక...
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మరణించారు. కాగా ఈరోజు ఉదయమే ప్రముఖ సినీనటి జమున మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోంది: హోంమంత్రి మహమూద్ అలీ
శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే...
స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నాం – సీఎం కేసీఆర్
స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం...
త్యాగనిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం పండుగ – సీఎం కేసీఆర్
త్యాగనిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం పండుగ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ’పీర్ల‘ ఊరేగింపును తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు. అలాగే ముస్లింలతో...
తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్
మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు....
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు...
ఏప్రిల్ 29న ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో...
ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూ అనంతపురంకు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉన్నత విద్యామండలి...
హుజూరాబాద్ ఉపఎన్నిక : సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో మొత్తం 306 కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు...