Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం రమేశ్ చక్రం తిప్పేనా?
గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎక్కడైనా తన పలుకుబడితో చక్రం తిప్పగల సమర్ధుడు. పార్టీతో సంబంధం లేకుండా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం....
తమ గెలుపు కోసమే ఎదురీత!!
సీఎం కావడం తర్వాత సంగతి.. ముందు ఎమ్మెల్యే సీటు ఉంటే చాలన్నట్లుగా ఉంది వాళ్ల పరిస్థితి. కొద్ది రోజుల కిందటి వరకు కాబోయే సీఎం నేనంటే.. నేనంటూ.. భారీ స్థాయిలో డైలాగులు.. ప్రకటనలు...
కదం తొక్కుతున్న కాషాయం
తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రచారం ముగిసే గడువు దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు వేగం పెంచుతున్నాయి. తమ పార్టీ జెండాలను రెపరెపలాడిస్తున్నాయి....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా 124 మందితో తొలిజాబితా విడుదల...
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. శనివారం విడుడల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ...
ఢిల్లీలో నేడు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న పలు ప్రతిపక్ష పార్టీలు
భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఆమె నేతృత్వంలో మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పలు ప్రతిపక్ష పార్టీలు సహా...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: సిసోడియా అరెస్ట్ వ్యవహారంలో సీబీఐపై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు....
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న ‘ఆప్’, 34 ఓట్లతో బీజేపీపై ఘనవిజయం
గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఘనవిజయం సాధించింది. ఈ మేరకు...
ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం.. పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కీలక...
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది....
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్.. తీవ్ర అభ్యంతరం తెలిపిన బీజేపీ
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. థరూర్...
కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. పోల్ ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నియామకం
త్వరలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల కోసం అధికార పక్షమైన బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకునే...