Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు – కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధేనని, ఎంతమాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ క్రమంలో యాదగిరి, కలబురగి జిల్లాల్లో...
సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోండి – పార్టీ నేతలకు ప్రధాని మోదీ కీలక సూచన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ నాయకులకు కీలక సూచన చేశారు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో చివరి రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించబడింది. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా...
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీని కలిసిన క్రీడాకారులు దీపక్ నివాస్ హుడా, సావీటీ బూరా
కాంగ్రెస్ పార్టీలో తిరిగి జవసత్త్వాలు నింపడానికి ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడవ రోజు శనివారం...
కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి, లేదా జోడో యాత్రను నిలిపేయండి – రాహుల్కు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ
పొరుగు దేశం చైనాలో మళ్ళీ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు...
ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భారత్, దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో సెగలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ...
నేటినుంచి ఢిల్లీలో రెండు రోజుల బీజేపీ జాతీయ పదాదికారుల సమావేశం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
సోమవారం ఒకవైపు గుజరాత్లో చివరి దశ పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అప్పుడే తమ తదుపరి కార్యాచరణకు మేథోమథనం చేయనుంది. ఈ క్రమంలో బీజేపీ రెండు రోజుల జాతీయ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022: నేడు రెండో విడత పోలింగ్, అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో మరియు చివరి దశ ఓటింగ్ సోమవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ సహా మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. భారతీయ జనతా...
ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)...
భారత్ జోడో యాత్ర: రేపు మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న రాహుల్ యాత్ర, పాల్గొననున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్...