Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
పాక్ ను హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ పై పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. గురువారం నాడు రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ ను సందర్శించారు. లద్దాఖ్ లోని లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్...
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రహదారులను అనధికారికంగా మూసివేయడంపై జోక్యం చేసుకుని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్...
లద్దాఖ్ లో పర్యటిస్తున్న కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ లద్దాఖ్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా జూలై 17, శుక్రవారం ఉదయం ఆయన లద్దాఖ్ చేరుకున్నారు. రాజ్నాథ్సింగ్ తో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్...
కరోనా బారిన పడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. హోం ఐసోలేషన్ సూచించిన వైద్యుల బృందం
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఆయనను పరీక్షించిన వైద్యుల బృందం...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈనెల 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్...
బీజేపీ కీలక నిర్ణయం, ఎన్నికల్లో ఓడినా పుష్కర్ సింగ్ ధామికే సీఎంగా అవకాశం…
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం కోసం 36 స్థానాలు దక్కించుకోవాల్సి...
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్...
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై బీజేపీ వేటు
నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ మరోసారి లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై ఆ పార్టీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను...
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....