Home Search
సమతామూర్తి - search results
If you're not happy with the results, please do another search
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు రేపు ముచ్చింతల్ రానున్న ప్రధాని మోదీ, షెడ్యూల్ ఇదే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని 'సమతామూర్తి' విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. ఈ పర్యటనలో ముందుగా...
సమతామూర్తి విగ్రహస్థాపన దేశం గర్వించదగ్గ గొప్ప నిర్మాణం, హైదరాబాదులో స్థాపించడం అద్భుతం: సీఎం కేసీఆర్
మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
‘సమతామూర్తి’ ఉత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం అయింది. రేపటి నుండి 14వ...
సమతామూర్తి విగ్రహ స్థాపనకు సర్వం సిద్ధం: చిన్నజీయర్ స్వామి
వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. అందుకే, ఆయన జన్మించి 1,000 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో...
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే..
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక నగరం శ్రీరామనగరం సిద్ధమయింది. హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి...
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
హైదరాబాద్ లో మే 26న ప్రధాని మోదీ పర్యటన, ఐఎస్బీ వార్షికోత్సవ వేడుకలకు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26, గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...
ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి జరుగుతున్న...