Home Search
సమతామూర్తి - search results
If you're not happy with the results, please do another search
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రతిరోజు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచేస్తుండటం తెలిసిందే. కాగా, ఈరోజు...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
హైదరాబాద్ శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం 8వ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్...
శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ...
రేపు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ...
నేడు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్న...
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
హైదరాబాద్ ముచ్చింతల్లో జరుగుతున్న శ్రీరామనుజ సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి చిన జీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమం వేదికగా...
శ్రీ రామానుజాచార్యుల బోధలు సర్వమానవాళికి ఆదర్శం.. ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) సాయంత్రం ఒక చారిత్రిక ఘట్టం ఆవిష్కృతమైంది. వసంత పంచమి...
ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో...
ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ విచ్చేశారు. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,...
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ముందుగా శనివారం...