Home Search
సమతామూర్తి - search results
If you're not happy with the results, please do another search
రేపటినుండి ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో.. శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్యుల 1006వ సాప్తహ్నిక జయంతి వేడుకలు మంగళవారం నుండి ఘనంగా జరుగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2 నుంచి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా...
సమతా కుంభ్-2023: సమతామూర్తి సన్నిధిలో అంగరంగవైభవంగా డోలోత్సవం, తెప్పోత్సవం
ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 11న విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం
హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీశ్రీశ్రీ త్రిదండి...
ముచ్చింతల్ లోని సమతామూర్తి కేంద్రంలో రేపు 108 ఆలయాల్లో కల్యాణ మహోత్సవం
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఇటీవల శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ...
ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి...
సమతామూర్తి సన్నిధిలో నేడు.. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి
శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి కొనసాగుతున్న ఈ మహా...
ముచ్చింతల్ సమతామూర్తి సన్నిధిలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నభూతో.. అన్నట్లుగా జరుగుతున్నాయి. ఆశ్రమ పరిసరాలు 'జై శ్రీమన్నారాయణ' అంటూ భక్తుల నినాదాలతో...
ముచ్చింతల్ చేరుకున్న పీఎం మోదీ.. కాసేపట్లో ‘సమతామూర్తి’ విగ్రహ ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. కొద్దిసేపటిక్రితం ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని. సమతామూర్తి...
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడే కీలక ఘట్టం, సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...