Home Search
పీఎం కిసాన్ - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడో విడత సాయం, రైతుల ఖాతాల్లోకి రూ.1036 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి ఈ ఏడాది మూడో విడత సాయం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు...
పీఎం కిసాన్ 9వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 9వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,75,46,378 మంది రైతులకు రూ.19,509 కోట్లకుపైగా నిధులను విడుదల...
పీఎం కిసాన్: రైతులకు శుభవార్త, ఆగస్టు 9న 9.75 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో 2 వేల జమ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా మొత్తం 9.75 కోట్లమందికి పైగా రైతులకు రూ.19,500 కోట్లకుపైగా నిధులను ప్రధాని నరేంద్ర...
పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,50,67,601 మంది రైతులకు రూ.20000 వేల కోట్లకు పైగా...
పీఎం కిసాన్ పథకం: నేడే రైతుల ఖాతాల్లోకి 8వ విడత కింద 2 వేలు జమ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క ఎనిమిదో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9.5 కోట్లమందికిపైగా రైతులకు రూ.19 వేల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 14,...
పీఎం-కిసాన్ పథకం ద్వారా ఇప్పటికి రూ.1.15 లక్షల కోట్లు రైతులకు బదిలీ
దేశంలో రైతుల కోసం కేంద్రప్రభుత్వం "పీఎం-కిసాన్" పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15 లక్షల (1,15,638.87) కోట్లును 10.75 కోట్లకుపైగా లబ్ధిదారు రైతుల ఖాతాలకు బదిలీ...
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.18000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.18 వేల కోట్లును ప్రధాని నరేంద్ర మోదీ...
పీఎం-కిసాన్ కింద రైతులకు రేపు రూ.17,000 కోట్లు విడుదల చేయనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 9, ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయాన్ని ‘ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ రూపంలో...
ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి: పీఎం మోదీ
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు చారిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు చెందిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. ఇది మన రైతులను అనేక పరిమితులనుంచి విముక్తులను...
కేంద్రానిది రైతు వ్యతిరేక, ఉపాధి హామీ కూలీల వ్యతిరేక బడ్జెట్, తెలంగాణకు మొండిచేయి: మంత్రి హరీశ్ రావు
కేంద్ర బడ్జెట్ 2023-24పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని, అందమైన మాటలు తప్ప...