Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
మూడేళ్లలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల రైతుబంధు నగదు, 6 విడతల్లో 35,660.65 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద 2018 వానాకాలం నుండి ఇప్పటివరకు ఆరు విడతలలో 35,660.65 కోట్లు రైతుల ఖాతాలలోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొదటి...
తెలంగాణలో ఉద్యోగులకు శుభవార్త: పదోన్నతుల కోసం కనీససర్వీసు 2 ఏళ్లకు కుదింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు పెంపు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ఆదేశాలు...
జనవరి 16 న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం: మంత్రి తలసాని శ్రీనివాస్
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా గత కొన్నినెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు భౌతికంగా...
58.07 లక్షల రైతుల ఖాతాల్లో యాసంగి రైతుబంధు నిధులు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో ఈ రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి 132.65...
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా...
దేశంలో కూలీలకు 14 కోట్ల పనిదినాలు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ, తెగువ, ప్రణాళికా బద్ధమైన ఆలోచనలతో రాష్ట్రంలోని పల్లెలు పచ్చగా, ఆహ్లాదంగా, అభివృద్ధి పథంలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి...
రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా షీక్యాబ్స్ పథకం,18 మంది మహిళలకు షీక్యాబ్స్ పంపిణీ
అతివలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో...
ఖమ్మంలో 207 లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ: మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు...
తెలంగాణలో ఉద్యోగుల పదోన్నతులను జనవరి 31 లోగా పూర్తి చేయాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలను ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల...