Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు వేడుకలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం 86 వ పుట్టినరోజును రాజ్ భవన్ లో జరుపుకున్నారు. ఉదయం 8 గంటలనుండి పుట్టిన రోజు వేడుకలు మొదలయ్యాయి. 86వ వసంతంలోకి అడుగుపెడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్...
పోలవరం నుంచి నవయుగ కంపెనీని తప్పించిన ఏపీ ప్రభుత్వం
వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై, పథకాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం...
ఓటమితో ఎవరు నా వాళ్ళో అర్థమైంది
పార్టీకోసం పని చేస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు అండగా నిలబడతానని, ఎవరు భయపడకండి అని పవన్ కళ్యాణ్ ఈ రోజు జనసైనికులకి అభయం ఇచ్చారు. పార్లమెంట్ నియోజక వర్గాల సమావేశం సందర్భంగా, రాష్ట్ర కార్యాలయంలో...
ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
జూలై 11న మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,14 రోజులపాటు కొనసాగి మంగళవారం, జూలై 30న ముగిశాయి. ఈ సమావేశాలు ముగియడంతో ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 14 రోజుల పాటు...
ఎపిఎఫ్డిసి చైర్మన్ గా అలీ నియామకం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
జూలై 29న,అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు 2019 ను ఆమోదించింది. దీని ప్రకారం పాఠశాలల ప్రమాణాలను నిర్వహించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు....
అమరావతికి రుణప్రతిపాదన రద్దు చేసుకున్న ఏఐఐబీ
ఇటీవలే ప్రపంచబ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సైతం వెనక్కు...
ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11:30 నిమిషాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ఆయన...