Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
జూలై 29న,అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు 2019 ను ఆమోదించింది. దీని ప్రకారం పాఠశాలల ప్రమాణాలను నిర్వహించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు....
అమరావతికి రుణప్రతిపాదన రద్దు చేసుకున్న ఏఐఐబీ
ఇటీవలే ప్రపంచబ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సైతం వెనక్కు...
ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11:30 నిమిషాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ఆయన...
ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనే కోరుకుంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 24 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్...
4.01 లక్షల ఉద్యోగాలు,తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉద్యోగాల కల్పన పై ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం,తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో విజయసాయి రెడ్డి భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితలైన బిశ్వభూషణ్ హరిచంద్రన్ తో వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా...
ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీరాజ్ నియామకం
ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్ మొదటినుంచి వైసీపీ పార్టీలో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భములో కూడ కొన్ని రోజులు పాదయాత్రలో పాల్గొన్నారు....
ఆంధ్రప్రదేశ్ లో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన యువత- ఉపాధి కింద ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర...
కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు
గత సంవత్సరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను ఈ రోజు హైకోర్టు రద్దు చేసింది....
పోలవరం అవినీతి 15 రోజుల్లో బయటకు తీస్తా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పై చర్చ జరపాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. గత మూడు రోజులు నుండి ప్రాజెక్ట్ అంశాలపై చర్చిస్తూనే ఉన్నామని, టిడిపి సభ్యుల...