Home Search
%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF %E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్, సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోంది – ఫుడ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్ మరియు సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో...
రైతు బీమా తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు, రైతు మరణిస్తే బీమా ఇస్తోంది కేవలం కేసీఆర్ ప్రభుత్వమే...
రైతు బీమా తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదని, రైతు మరణిస్తే బీమా ఇస్తోంది కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు....
జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ. 250 కోట్ల కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ పరిధిలోని జవహర్నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో నీటి కాలుష్యం లేకుండా చూసేందుకు గానూ, అక్కడి డంపింగ్ యార్డులో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియలో...
నిమ్స్కు మంత్రి కేటీఆర్.. చీమలపాడు అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ, పార్టీ అండగా ఉంటుందని భరోసా
ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు గాయపడగా.. వీరిలో నలుగురిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు....
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా ఎగురవేయాలి – బీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్, పూర్వపు టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పార్టీ సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో పార్టీ జెండా...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘కూల్ రూఫ్ పాలసీ’ – విధాన పత్రం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలో గత 5 వేల ఏళ్లలో ఎంత పట్టణీకరణ జరిగిందో.. రాబోయే 50 ఏళ్లలో అంత పట్టణీకరణ జరుగబోతోందని తెలిపారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు....
విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి – మంత్రి కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు...
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన పాదయాత్రలో ఎడపల్లి నుంచి బోధన్ వరకు వర్షాన్ని సైతం...
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారు –...
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ...
నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు....