Home Search
%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF %E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్లో పెట్టుబడులకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, మెడ్ట్రానిక్స్ సిద్ధం
తెలంగాణాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్...
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా .. నేడు అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) పర్యటనకు వెళ్తున్నారు. నేటినుంచి రెండు వారాల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా...
కొంగరకలాన్లో ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్, మొదటి దశలో 25 వేల ఉద్యోగాలకు అవకాశం
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కంపెనీ సీఈవో యాంగ్ లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు...
మంత్రి కేటీఆర్ యూకే పర్యటన.. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్తో కీలక ఎంవోయూ, హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకే పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకుంటున్నారు. అలాగే ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలలో పాల్గొంటున్నారు....
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా.. బ్రిటన్ పర్యటనకు మంత్రి కేటీఆర్, ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ప్రపంచ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రదర్శించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లిన...
జూన్లో జర్మనీ వేదికగా ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం...
తెలంగాణ నుంచి 4గురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారు – మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన మంచిర్యాల, గోదావరిఖనిలో పర్యటించారు. పర్యటనలో...
మహబూబ్నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్.. దివిటిపల్లిలో అమరరాజా కంపెనీకి భూమిపూజ మరియు ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి...
చైనా వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పలికిన డబ్ల్యూఈఎఫ్ చీఫ్
ఈ ఏడాది చైనా వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా...
రేపు హనుమకొండకు మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు (శుక్రవారం, మే 5, 2023) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన బాలసముద్రంలో నిర్మించిన...