Home Search
నాదెండ్ల మనోహర్ - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
మరి ఆలపాటి రూటెటు?
టీడీపీ,జనసేన మధ్య సీట్ల వ్యవహారం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. టీడీపీ, జనసేన పార్టీ అధినేతల మధ్య ఈ విషయంలో సానుకూల వైఖరి ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచిన్నగా వివాదాలు రేగుతున్నాయి....
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
పోటీ చేయాలా.. వద్దా?.. ఊగిసలాటలో నాగబాబు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ - జనసేన కూటమి మంచి ఊపుమీదుంది. రాష్ట్రంలో ఎన్నికల గాలి.. కూటమి వైపు వీస్తుందన్న ప్రచారం, కూటమికే ఎక్కువ సీట్లన్న సర్వేల ఫలితాలు ఆయా పార్టీల నేతలకు ఉత్సాహం...
నవంబర్ 26న కూకట్పల్లికి పవన్కళ్యాణ్
కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే చెక్ పెట్టబోతోన్న వార్త పొలిటికల్ సర్కిల్లో తిరుగుతోంది. తెలంగాణలో ముందుగా 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన పార్టీ...
పవన్కు షాక్.. జనసేనకు గుడ్ బై చెప్పిన 100 మంది జనసైనికులు
విడతలవారీగా వారాహి యాత్ర చేపడుతూ హోరెత్తిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శల బాణాలు వదులుతున్నారు. జగన్ సర్కార్ తప్పులను ఎండగడుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా...
అక్టోబర్నే ఫిక్స్ చేసిన ఆ ఇద్దరూ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ వారాహి యాత్రను మళ్లీ మొదలు పెట్టడానికి రంగం సిద్ధం అయింది. నిజానికి సెప్టెంబర్ నెలాఖరుకు మూడోవిడత వారాహి యాత్రను ప్రారంభించాలని అనుకున్న పవన్ .. షూటింగ్స్...
అనుచరులతో వంగవీటి రాధా సమావేశం.. జనసేనలో చేరికపై కీలక నిర్ణయం?
విజయవాడ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వంగవీటి రాధా రాజకీయంగా తన నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా అనుచరులతో సమావేశం ఏర్పాటు...
మూడో విడత విశాఖ నుంచి వారాహి యాత్ర.. మంగళగిరి కేంద్రంగానే పవన్ అన్ని వ్యవహారాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రను మూడో విడతగా విశాఖలో నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని...