Home Search
భగవంత్ మాన్ - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మంలో రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సహా పలువురు జాతీయ నేతలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'కంటి వెలుగు' కార్యక్రమం రెండో విడుతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్) ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్,...
నేడు ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు (జనవరి 18, బుధవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను...
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. కేసీఆర్, కేజ్రీవాల్, మమతా సహా పలువురు సీఎంలు గైర్హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు గైర్హాజరు అవుతున్నారు....
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: 9 గంటల సీబీఐ విచారణలో 56 ప్రశ్నలు ఎదుర్కొన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన దాదాపు...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు, విస్తృతంగా ప్రచారం
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1న 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో...
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపే ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (నవంబర్ 12, శనివారం) ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా,...
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గధ్వీ, ప్రకటించిన కేజ్రీవాల్
ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గుజరాత్ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు చాలా కాలం క్రితమే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్ 3న గుజరాత్...
ముఖ్యమంత్రి కేసీఆర్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ.. రాష్ట్రపతి ఎన్నికపై ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్కు ఒక లేఖ రాశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను...
పంజాబ్: కాల్పుల్లో మరణించిన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ‘సిద్ధూ మూసేవాలా’ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
పంజాబ్లో ఇటీవల దుండగుల కాల్పుల్లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు 'సిద్ధూ మూసేవాలా' కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కలిశారు. మంగళవారం పంజాబ్లోని మాన్సా జిల్లాలోని 'మూసేవాలా'...