Home Search
వైఎస్సార్ - search results
If you're not happy with the results, please do another search
టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన వైఎస్ షర్మిల.. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీక్ను నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: నామినేషన్స్ దాఖలు చేసిన ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులగా...
18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. త్వరలో ఎమ్మెల్యే కోటా...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక అంశాలపై దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద 4,536 మందికి రూ.38.18 కోట్లు పంపిణీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల వివాహ ఖర్చుల నిమిత్తం ఆయా కుటుంబాలకు సాయమందించేందుకు వైఎస్ జగన్ మోహన్...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ
తెలంగాణ రాజకీయాలలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఆయన గత కొంతకాలంగా...
ఎక్కడైతే ఆగిందో.. అక్కడినుంచే ఈనెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తా – వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికై ఆమె చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఈనెల 28 నుంచి తిరిగి పునఃప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకం కింద రూ.10 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం 'వైఎస్సార్ గీత కార్మిక భరోసా' అనే పథకాన్ని ప్రకటించిన సంగతి...
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సరళాదేవి
తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన పలువురు నేతలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...