Home Search
శాంతికుమారి - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మంలో రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సహా పలువురు జాతీయ నేతలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'కంటి వెలుగు' కార్యక్రమం రెండో విడుతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్) ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్,...
కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు...
మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్...
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన రాష్ట్ర నూతన సీఎస్ శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు రాష్ట్ర...
రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆగస్టు 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్...
అంతర్జాతీయ పులుల దినోత్సవం: వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం...
నాగారం సహా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ మహానగర వాసులకు మరో 6 అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్...
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ లు బదిలీ, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ మూర్తజా రిజ్వి
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. జూలై 15, బుధవారం నాడు ఈ బదిలీలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల...