Home Search
శాంతికుమారి - search results
If you're not happy with the results, please do another search
కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన సీఎస్ శాంతికుమారి
గత పది రోజుల నుండి బీఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
తెలంగాణ సీఎస్ శాంతికుమారితో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం సమావేశం
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (జాతీయ రక్షణ కళాశాల) ప్రతినిధి బృందం గురువారం బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారితో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ,...
నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నేడు (గురువారం, మే 25, 2023) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు...
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. శనివారం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ...
తెలంగాణలో రేపే సీఎంఎస్టీఈ యూనిట్ల పంపిణీ.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
తెలంగాణలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు రేపు యూనిట్లను...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7 వేల కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణలో యాసంగి (రబీ) కోతలు ప్రారంభమైనందున, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. దీనికోసం మొత్తం 7 వేల వరి ధాన్యం కొనుగోలు...
మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, నేటి నుండి ఏప్రిల్ 9 వరకు ఆరోగ్య శిబిరాలు: సీఎస్ శాంతి...
మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది. బుధవారం సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ, అన్ని ఏర్పాట్లు సిద్ధం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి-2023 పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. పదో పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30...
ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్, సీఎస్ కు ఆహ్వాన...
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై...