Home Search
శాంతికుమారి - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్, సీఎస్ కు ఆహ్వాన...
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎంతటివారైనా సరే వదిలిపెట్టం, కఠిన చర్యలు తీసుకుంటాం – మంత్రి కేటీఆర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. శనివారం...
సీఎం కేసీఆర్ను కలిసిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, కీలక చర్చలు
తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు...
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శోభకృత నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించి...
రెవెన్యూ సంబంధిత అంశాలపై పలు జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియోకాన్ఫరెన్స్
రాష్ట్రంలో పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.58,59,76 ల ఉత్తర్వుల మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
రేపటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్...
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం
రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన...