Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...
పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప...
గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్
గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీజేపీ నేత భూపేంద్ర పటేల్ గుజరాత్...
సీబీఐ డైరెక్టర్ ను కలిసిన రేవంత్ రెడ్డి, కోకాపేట్ భూముల అమ్మకాలపై ఫిర్యాదు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కోకాపేట భూముల అమ్మకాలపై విచారణ జరిపించాలని...
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 9, గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన...
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ఎగ్జిబీషన్ సెంటర్,...
అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ లో ఘర్షణ, ఆరుగురు అస్సాం పోలీసుల మృతి
అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ (సరిహద్దు)లో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా మరియు మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న బోర్డర్ వద్ద భద్రతాసిబ్బంది, సరిహద్దుకు ఇరువైపులా...
పార్లమెంట్ లో పెగాసస్ వ్యవహారంపై విపక్ష ఎంపీల నిరసనలు, సోమవారానికి లోక్సభ వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా లోక్సభ, రాజ్యసభల్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతుండడంతో గందరగోళం నెలకుంటుంది. ఉభయసభలు కూడా రోజులో పలుమార్లు వాయిదా పడుతున్నాయి....
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక సూచనలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్,...
కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు: పొలిటికల్ అఫైర్స్, సెక్యూరిటీ కమిటీల్లో సభ్యులు వీళ్లే
ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం మొత్తం కేంద్రమంత్రుల సంఖ్య 77కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కేబినెట్ కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం...