Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
బిపిన్ రావత్ కు ప్రముఖుల నివాళులు
రెండు రోజుల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ కు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. భారత...
నవంబరు 13,14,15వ తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది....
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా 2021 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021...
పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి...
తిరుపతిలో నవంబర్ 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన నవంబర్ 14వ తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు,...
ఏపీ ప్రజలు నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారుపేరు : ప్రధాని మోదీ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా...
అక్టోబర్ 31న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ, పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్
అక్టోబర్ 31వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర జరగనున్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి నివేదిక అందించేందుకు...
తెలంగాణలో ఉన్న ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం: సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉజ్వలమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో పాటుగా గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని...
సెప్టెంబర్ 25న మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 25వ తేదీన మరోసారి ఢిల్లీ...