Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర కేబినెట్ మంత్రిగా మూడు శాఖల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేత, సికింద్రాబాద్ ఎంపీ జీ.కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ,...
నేడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ, ప్రధాని మోదీ నివాసానికి కాబోయే మంత్రులు
కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7,...
జమ్మూకశ్మీర్ పై ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు ఢిల్లీలో జమ్మూకశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రధాన పార్టీల నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గురువారం యూపీ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉదయం 7 లోక్ కళ్యాణ్...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ...
రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా...
దూసుకొస్తున్న యాస్ తుఫాన్, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం!
యాస్ తుఫాన్ దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటలలో యాస్ తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 24 గంటలలో చాలా...
లాక్డౌన్ ఉన్నప్పటికీ పౌరులు వ్యాక్సిన్ పొందేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలి: ప్రధాని మోదీ
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో అమిత్ షా, డాక్టర్ హర్ష్ వర్ధన్, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా...
నక్సల్స్ చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 3 న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల అనంతరం...
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, 22 మంది జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ సంఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి...