Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ : మంత్రి సురేష్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...
విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా: మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా...
ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారమే జూన్ 7 నుంచి...
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు...
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం, కొత్త నమూనాతో పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించిన...
తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఫిబ్రవరి 8, మంగళవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మే 17,...
ఏపీలో జూన్ 7 నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 3, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల...
పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు...
పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి...
ఏపీలో పదో తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం: మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం వెల్లడించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్, ఇతర అంశాలపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ లేదా...