Home Search
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - search results
If you're not happy with the results, please do another search
డిసెంబర్ 4, 5 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, షెడ్యూల్ ఇదే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండటం...
డిసెంబర్ 5న విజయవాడకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలు జాతీయ రహదారులు ప్రారంభం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 5న విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. కేంద్ర, జాతీయ రహదారుల...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై టీఎంసీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తన కేబినెట్ మంత్రి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. అంతేకాకుండా...
నేడు పిల్లలు ఎంచుకున్న మార్గమే రానున్న రోజుల్లో భారతదేశ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
బాలల దినోత్సవం సందర్భంగా(నవంబర్ 14, 2022) సోమవారం ఉదయం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
2 కి.మీ నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె గురువారం పూరీలోని జగన్నాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము హెలికాఫ్టర్...
నేటి నుంచి నవంబర్ 5 వరకు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (నవంబర్ 2, బుధవారం) నవంబర్ 5 వరకు 4 రోజుల పాటు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక...
నేటి నుంచి 3 రోజుల పాటు త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 14 వరకు 3 రోజుల పాటు త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది...
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ...
దేశ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా పండుగ సందర్భంగా మంగళవారం దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి ఒక...
మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటుగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఏదైనా రాష్ట్రంలో పర్యటించడం...