Home Search
వైఎస్సార్సీపీ - search results
If you're not happy with the results, please do another search
జనసేన కండువా కప్పుకున్న జానీ మాస్టర్, పృథ్వీరాజ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను...
తెలంగాణలో షర్మిలకు చాన్స్ ఉందా?
జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.....
సీఎం జగన్ అధ్యక్షతన.. జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ...
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన అజెండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం – ఢిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి చేయడమే తమ ఎజెండా అని, రాష్ట్రంలో ఆ పార్టీ పాలన లేకుండా చేయడమే తమ లక్ష్యమని, దీనికి బీజేపీ కూడా కట్టుబడి ఉందని జనసేన...
మనం అలా చేస్తే.. 175కి 175 స్థానాలు గెలవడం సాధ్యమే – ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సమీక్షలో...
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడం సాధ్యమేనని మరోసారి పేర్కొన్నారు....
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆర్టీసీలో 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల కింద 1,168 మందికి ఉద్యోగాలు కల్పించింది. 2016 - 2019 మధ్య కాలంలో...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలను గుర్తించాం, సరైన సమయంలో వారిపై చర్యలు – సజ్జల...
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం 7 సీట్లను కైవసం చేసుకోగలమని ధీమాగా ఉన్న...
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితరులు
ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీలోని కమిటీ...
వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 10న విచారణకు హాజరుకావాలన్న...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచుతోంది. దీనిలో భాగంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్...