Home Search
మంత్రి మల్లారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఈ ఎన్నికల ఫలితాలలో వారికి షాక్ తప్పదా?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసిపోయిన వెంటనే వెలువడిని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. దాదాపు అన్ని పోల్స్.. బీఆర్ఎస్కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ...
మల్లారెడ్డా.. మజాకా.. అవ్వను ఒడిలో కూర్చోబెట్టుకొని వినూత్న ప్రచారం
మంత్రి మల్లారెడ్డి.. ఆయన స్టైలే వేరు.. ఆయన రూటే సపరేటు.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మల్లారెడ్డి ఏం మట్లాడినా.. ఏం చేసినా సోషల్ మీడియా మొత్తం దద్దరిళ్లి పోతుంటుంది....
హై ఓల్టేజ్ పాలిటిక్స్.. రంగంలోకి అగ్రనేతలు
తెలంగాణలో అధికార పార్టీ మినహా.. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి కనీసం తొలి జాబితా అయినా వచ్చింది కానీ.. బీజేపీ నుంచి ఆ ఊసే లేదు....
ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన్ కు శంకుస్థాపన
నగరంలోని ఉప్పల్ భగయత్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో అన్ని హంగులతో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సోమవారం ఉదయం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పశుసంవర్ధక...
ఎన్టీఆర్ జయంతి : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీనటులు, పలు పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్...
రేపు హైదరాబాద్ లో 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరిస్తుండగా,...
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 12, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సిద్దిపేట...
తెలంగాణలో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రులు/ప్రముఖులు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. స్టేట్ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా హెడ్...
పల్లెలు, పట్టణాల అభివృద్ధికై మంత్రుల వద్ద 2 కోట్లు, కలెక్టర్ల వద్ద కోటి అత్యవసర నిధులు: సీఎం కేసీఆర్
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా...