Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం – ఎంపీ కేకే
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు పుట్టిన రోజైన జూన్ 28 నుంచి...
కరోనాపై పోరాటానికి టిఆర్ఎస్ నేతలు రూ.500 కోట్లు విరాళం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25 , బుధవారం నాటికీ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
సీఏఏ వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ శాసనసభ ఆఖరి రోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు సుదీర్ఘంగా...
2020-21 – తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ – రూ.1,82,914 కోట్లు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడో రోజున తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను రూపొందించారు....
అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా అధికార...
మార్చ్ 20 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6, శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 6, శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు...
ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో...
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు...
తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా...