Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనాలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 25 ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88671 కు చేరింది....
ప్లాస్మా దానం చేయండి, ప్రాణ రక్షకులుగా మారండి – మెగాస్టార్ చిరంజీవి
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపు నిచ్చారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న వారికీ ప్లాస్మా దానం చేయాలని కోరారు....
6 అంబులెన్స్లు ఇస్తానని మంత్రి కేటిఆర్ ప్రకటన, మంత్రులు స్పందనతో 100 అంబులెన్స్లకు ప్రణాళిక
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ విద్యార్థులంతా 35 శాతం మార్కులతో పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ ప్రభుత్వం...
విజయవాడ నగరంలో లాక్డౌన్ విధింపుపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్ ఇంతియాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కూడా జూలై 23, గురువారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4482 కి...
రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ,150 మంది అతిథులు
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ కార్యక్రమానికి ఎక్కువ...
భారత్లో పెట్టుబడులు పెట్టండి: ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’ లో పీఎం మోదీ కీలక ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 22, బుధవారం నాడు 'ఇండియా ఐడియాస్ సమ్మిట్' లో కీలక ప్రసంగం చేశారు. యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్.ఐ.బి.సి) 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్...
వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరుకు ప్రభుత్వం సిద్ధం – సీఎం కేసీఆర్
వ్యవసాయ శాఖపై జూలై 22, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశంలో గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై...
ఏపీలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం...