Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఆ రాష్ట్రంలో బార్లు, పబ్ లు, రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్ ను మే 17 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో...
లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది....
మద్యం దుకాణాలు మూసేయండి – హైకోర్టు ఆదేశాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వగా, ఆ తర్వాతి...
తెలంగాణలో గ్రీన్ జోన్ లోకి మరో 14 జిల్లాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, పాజిటివ్ కేసుల సంబంధిత విషయాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మే 8, శుక్రవారం నాడు 10...
లాక్డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేయండి – తెలంగాణ డీజీపీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా...
మాస్కులు లేకపోతే కెమెరాలు పట్టేస్తాయి – డీజీపీ మహేందర్ రెడ్డి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాస్కు ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లోప్రతి ఒక్కరూ ఫేస్ కవర్ / మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ, ఈ నిబంధనను...
జూలై 1 నుంచి 15 వరకు సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...
తెలంగాణ రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బీహార్ నుంచి 300 మంది హమాలీల రాక
తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్ లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు మే 8, శుక్రవారం నాడు ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర...
లాక్డౌన్: తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు వీటికే ….
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లాక్డౌన్ పొడిగింపు, లాక్డౌన్ అమలులో సడలింపులపై...
కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్
మే 7, గురువారం నాడు కన్నెపల్లి పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు అధికారుల బృందం సందర్శించింది. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో...